బస్సు లారీ డీ ఒకరికి గాయాలు…

మహబూబ్ నగర్ బి న్యూస్ తెలంగాణ జనవరి 17:- జిల్లా జడ్చేర్ల సమీపంలోని దివిటీ పల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై రెండు లారీలు ఆర్టిసి బస్సు ఢీకొన్న ప్రమాదంలో బస్సు డ్రైవర్ కు తీవ్రగాయాలు…108 లో బస్సు డ్రైవర్ లారీ డ్రైవర్ ను జడ్చేర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు… ఢీ కొన్న లారిలో కాలి సిలిండర్లలు ఉండటంతో తప్పిన పెను ప్రమాదం.పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెపుతున్న స్థానికులు…

Leave a comment